స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో రేపు తొలి ఏకాదశి సందర్బంగా దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి క్షేత్రంలోని దేవతమూర్తలకు ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు నిర్వయించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం తప్పక చేసుకొనగలరు. ఈ పూజ కార్యక్రమాలు ఐనవోలు.వెంకటేశ్వర్లు శర్మ గారి ఆధ్వర్యంలో జరుగనున్నాయి.
ఇట్లు.
దేవాలయ మేనేజర్
ఎల్.రవి